ఎల్ఐసి ఆధ్వర్యంలో హైస్కూల్లో ప్రశంస పత్రం అందజేత

Published: Thursday December 09, 2021

ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 08 (ప్రజాపాలన ప్రతినిధి) : మండలంలోని వేముల కుర్తి గ్రామంలో ఎల్ఐసి బ్రాంచ్ మెట్పల్లి ఆధ్వర్యంలో పిల్లలకు హైస్కూల్లో మెరిట్ పిల్లలకు టెన్త్ క్లాస్ నైన్త్ 7 6 వాళ్లకు మెరిట్ సాధించిన పిల్లలకు ప్రశంస పత్రాన్ని బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్  బహుమతి ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం మరియు మాజీ ఎంపిటిసి లక్ష్మి మరియు జిల్లా సెక్రెటరీ మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వారి బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ పరీక్షలలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సాధించి మీ స్కూల్ పేరు గ్రామానికి పేరు మరియు మీ తల్లిదండ్రులకు పేరు మండలానికి ఉత్తీర్ణత సాధించాలని సాధించిన తర్వాత అందరికీ ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎల్ ఐ సి బ్రాంచ్ మేనేజర్ శ్రీధర్ ఆర్.ఎం.పి పి.ఎం.పి జిల్లా ప్రధాన సెక్రెటరీ పెంట లింబాద్రి హెడ్మాస్టర్ అశోక్ ఏబీఎన్ శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.