సి ఆర్ పి ఎఫ్ జవాను శ్రీకాంత్ కి ఘనంగా సన్మానం చేసిన కార్పొరేటర్ లలితా రాణి.

Published: Friday June 17, 2022
పాలేరు జూన్ 16 ప్రజాపాలన ప్రతినిధి 
భారత సైన్యంలో సి ఆర్ పి ఎఫ్ జవాను గా ఎంపికైనా
 మన59వ డివిజన్ ముద్దు బిడ్డ  బొసెట్టి శ్రీకాంత్  తన కఠోర  శిక్షణ పూర్తి చేసుకొని మొదటి సారి మన డివిజన్ కి వచ్చిన బోశెట్టి శ్రీకాంత్  కి ఘనంగా స్వాగతం పలికి చిరు సత్కారం చేసిన కార్పోరేటర్ శ్రీమతిబట్టపొతుల లలితారాణి, ఈ సందర్భం గా వారికి అభినందనలు తెలుపుతూ డివిజన్ లోని విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన స్థానాలను అధిరోహించి  వారి కుటుంబానికి మరియు డివిజన్ కి  మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలని  కొనియాడారు