రాయికల్ పట్టణములో బాలుడు దుర్మరణం
Published: Thursday August 04, 2022
రాయికల్, ఆగస్టు 03 (ప్రజా పాలన ప్రతినిధి)
రాయికల్ పట్టణంలోని పకీరు వాడకు చెందిన అక్బర్ కుమారుడు (4) ఈ రోజు కురిసిన భారీ వర్షానికి ఇంటి ముందు ఉన్న మురికి కాలువలో పడి వరద ప్రవాహం లో కొట్టుకు పోయాడు దింతో కుటుంబ సభ్యులు మరియు చుట్టూ పక్కల వాళ్ళు మురికి కాలువలో గాలించగా హేమ థియేటర్ ముందర మూళ్ళ పొదల్లో చిక్కుకొని పోయి ఉన్నాడు వెంటనే హాస్పిటల్ కి తరలించగాబాలుడిని పరీక్షించి అప్పటికే మృతి చెందాడు అని చెప్పారు
Share this on your social network: