తమ డిమాండ్లు పరిష్కరించాలని రైల్వే ఉద్యోగుల ధర్నా

Published: Friday September 17, 2021
మధిర, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : సౌత్ సెం ట్ర ల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మధిర రైల్వే స్టేషన్లో తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. సంఘం నాయకులు రాఘవయ్య పిలుపు మేరకు ఎన్ డీ ఏ ఉద్యోగులందరికీ వర్తింపచేయాలని, బోనస్ రిలీజ్ చేయాలని, ఖాళీలను భర్తీ చేయాలని, రైల్వే ప్రైవే టీకరణ  విధానాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు.