గురుకులంలో కరోనా
Published: Monday November 22, 2021
వైరా ప్రజాపాలన : ఖమ్మం జిల్లా వైరా టీఎస్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో 28 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్ విద్యార్థినులకు ర్యాపిడ్ టెస్టులు నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బంది తమ పిల్లలను చూసుకునేందుకు వచ్చిన విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తల్లిదండ్రుల ఆరోపణ
Share this on your social network: