డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ అభివృధి పనులు పక్కగా పూర్తి చేస్తాం.

Published: Friday March 04, 2022
వి.జగదీశ్వర్ గౌడ్,మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్.
శేరిలింగంపల్లి -ప్రజాపాలన/ న్యూస్ హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీ,బస్తి అభివృద్ధికి కృషి చేస్తామని, తమ దృష్టికి వచ్చే ప్రతి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తెలియజేశారు ఈరోజు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హాఫీజ్ పెట్ గ్రామం, యూత్ కాలనీ నందు స్థానిక బస్తి అసోసియేషన్ సభ్యులు, నాయకులతో కలిసి మైనారిటీ స్మశానవాటికను పరిశీలించారు, నూతనంగా చేపట్టాల్సిన సీసీ రోడ్డు అభివృధి పనులను నాయకులతో కలిసి సమీక్షించారు.. ఈ కార్యక్రమంలో నాయకులు బలింగ్ యాదగిరి గౌడ్, మస్జీద్ సద్దార్ మున్నా, నాయకులు సయ్యద్ తయ్యార్ హుస్సేన్, షేక్ సాబేర్, షేక్ జామీర్, చంద్ పాషా, సయ్యద్ ఇమ్రాన్, నాయీమ్, జకీర్, జామీర్ తదితరులు పాల్గొన్నారు..