ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటిన బోస్ పెళ్లి వీరేశం కుమార్

Published: Friday February 18, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 17 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన సందర్భంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని ఉప్పరిగూడ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బోస్ పెళ్లి విరేష్ కుమార్, మడుపు వెంకటేష్, ఓరుగంటి నరసింహ, బుట్టి మహేందర్ (JR.KCR), ఎలుగా పెళ్లి శ్రీరాములు, నడికుడి నరసింహ, కొంగర శ్రీకాంత్, నాలోల్ల రాజ కుమార్, ఓరుగంటి శ్రీనివాస్, నరకుడి సహదేవ, నడికుడి కృష్ణ, బుట్టి సత్తయ్య, నెమలి శ్రీశైలం, మడుపు శ్రీనివాస్, నరకుడు శ్రీనివాస్, కొమ్ము లవకుశ, మడుపు శ్రీనివాస్, కొంగరి యాదయ్య