చికిత్స పొందుతూ కానిస్టేబుల్ మృతి
Published: Thursday February 18, 2021
అశ్వారావు పేట ప్రజాపాలన: అశ్వరావుపేట పీఎస్ పరిధిలో పేరాయి గూడెం గ్రామానికి చెందిన నార్లపాటి వెంకట నాగేశ్వరరావు గత ఎన్ని రోజుల క్రితం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున ఆక్సిడెంట్ జరిగినది, అప్పటి నుండి కిమ్స్ హాస్పటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందడం జరిగింది అతని మృతికి కుటుంబ సభ్యులు, సిఐ ఉపేంద్ర రావు, సిబ్బంది, స్నేహితులు రాంబాబు, రవీంద్ర, సోమయ్య, వెంకటేశ్వరరావు, తదితరులుఒక మంచి వ్వక్తి కోల్పోయమని తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
Share this on your social network: