ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమిపూజ

Published: Saturday February 20, 2021
వలిగొండ ప్రజాపాలన మండలంలోని కంచనపల్లి గ్రామంలో శుక్రవారం ఆర్ ఎస్ ఎస్ సభ్యులు నిమ్నరెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ యువత శివాజిని ఆదర్శనంగా తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూసు వేణురెడ్డి, ఎడమ రాఘవేందర్ రెడ్డి, మన్నెం నారాయణ రెడ్డి, రావి ముకుందరెడ్డి, మన్నెం సిద్దిరెడ్డి, మంచోజు కుమార్ స్వామి, దుర్గ ప్రసాద్, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.