శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరము నందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday March 11, 2022

మధిర మార్చి 10 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాాడు సాయి సన్నిధిలో గురువారం, పాల్గుణ మాసం, పాడ్యమి శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలు అబ్బూరి రామకృష్ణ, సంధ్యారాణి, సర్పంచ్ ఆత్కూరు గ్రామం కుమారులు అబ్బూరి పవన్, రామన్ తిరుమల దాసు తిరుపతయ్య నాగమణి  కటికల కుమార వర్ధన్ రెడ్డిచే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ గురువారం నాడుు సాయి సన్నిధిలో అన్నదానం చేయటంం అన్నం పరబ్రహ్మమ స్వరూపిణి అన్నదానం చేయడంం వల్ల సాయి కృపకు పాత్రులవుతారని తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ మాట్లాడుతూ ప్రతి గురువారం జరిగే సాయంత్రంం సాయి పల్లకి సేవ భజన ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, అబ్బూరి సంధ్యారాణి, నంబూరి శ్రీహరి నిత్య సేవకులు సత్యవతి, పబ్బతి నాగేశ్వరరావు, మైలవరపు రాము, భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు