ఘనంగా బంజారా కాలనీ మరియు యాదవ బజార్ అయ్యప్పల ఇరుముడి కార్యక్రమం

Published: Monday December 13, 2021
మధిర డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో స్థానిక బంజారా కాలనీలో అయ్యప్పలు ఇరముడి కార్యక్రమం శ్రీ లక్మి పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం నందు శ్రీనివాస అనంతచార్యులుగారిచే ఇరముడి కార్యక్రమం నిర్వహించి ఇరుముడి కార్యక్రమానికి ప్రజలు భక్తులు బాగా తరలివెళ్లారు ఈ కార్యక్రమం చూసి తిలకించి స్వామి కృపకు పాత్రులయ్యారు తెలిపారు గోపి స్వామి ఆధ్వర్యంలో స్వామి అయ్యప్ప లోశబరిమల ప్రయాణంకు బయలుదేరడం జరిగినది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు, అయ్యప్ప భక్తులు పాల్గొనడం జరిగింది.