పదవి విరమణ సన్మానం
Published: Saturday September 03, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 02, ప్రజాపాలన: పదవి విరమణ సన్మానం శుక్రవారం రోజున ఆర్కే5బి గని యందు మేనేజర్ అబ్దుల్ ఖాధీర్ ఆద్వర్యంలో పదవీ విరమణ పొందిన సన్మాన గ్రహీతలైన రేగొండ లింగయ్య,మామిడాల పోషం ,దరిపెల్లి లక్ష్మయ్యలను ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమం లో సెఫ్టీ ఆఫీసర్ శివయ్య, అసిస్టెంట్ మేనేజర్ రాంచందర్, ఇంజనీర్ సందీప్, సంక్షేమ అధికారి రణదీప్ గౌడ్,,అండర్ మేనేజర్ సునీల్, వేణుగోపాల్,హెడ్ ఓవర్ మేన్ రమేష్ రాజ్, మెకానికల్ ఫోర్ మెన్ సత్యనారాయణ, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరి తూముల సత్యనారాయణ ,అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ,నీలం సదయ్య,కమిటీ సభ్యులు,కార్యకర్తలు ,
నాయకులు,ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: