సైకిల్ యాత్ర జయప్రదం చెయాలి
Published: Friday March 05, 2021
మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసన గా కాంగ్రెస్ పార్టీ Clp నేత మధిర శాసన సభ్యులు గౌ శ్రీ. మల్లు భట్టి విక్రమార్కఆధ్వర్యంలో భద్రాచలం నుండి ఖమ్మం వరకు సైకిల్ యాత్ర నుజయప్రదం చేయవలసినదిగా ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు పిలునిచ్చారు ఈ కార్యక్రమం లో జిల్లా నేతలు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి వనం బాబు చింతిరేల రవి కుమార్ బోగాల శ్రీనివాసరెడ్డి వాసు యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ సుధీర్ రాము పాల్గొన్నారు.
Share this on your social network: