రైతుబంధు ఫై కలెక్టర్ కు వినతి
Published: Friday August 13, 2021
ఎర్రుపాలెం, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల పర్యటనకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ గౌతమ్ గారి కి మండలం లో ని NSP కెనాల్ కింద పొలాల్లో నుండి కాలువ పోయినందున గత సంవత్సరం రెవెన్యూ అధికారులు కెనాల్ కింద పోయిన పొలాల కి సంబంధించిన రిపోర్ట్ ప్రభుత్వానికి నివేదికలు పంపించటం తదనంతరం రెవెన్యూ రికార్డుల నుండి రైతులకు సంబంధించిన పొలాలను ppb కింద హోల్డ్ లో పెట్టడం మూలానా చాలా మంది రైతులకు రైతు బంధు, రైతు భీమా రాక చాలా మంది ఇబ్బందులు పడుతున్న విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి రైతు సమస్యల్ని త్వరగా పరిష్కరించాలని వినతి పత్రం అందించిన ఎర్రుపాలెం రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ శీలం వెంకట్రామిరెడ్డి మదిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ
Share this on your social network: