నవాబుపేట్.

Published: Monday July 25, 2022

తంగడపల్లి.కావలి కాజమ్మ అకాల మరణ అనంతరం23.07.2022. శనివారం శ్రద్ధాంజలి ఘటిస్తూ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న మాజీ ఎంపీపీ ప్రస్తుత సింగిల్ విం డో చైర్మన్ టిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ నరసింహులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న  ఆపదలో ఉన్న  ఎవరికి కష్టమొచ్చిన అందరి మన్ననలు పొందే నాయకుడు ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురైనా నేనున్నానంటూ ముందుకు వచ్చే నాయకుడు మా అన్న ఇటి కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు సర్పంచ్ మంచికటి రఘు గుప్తా ఎస్టీ సెల్ అధ్యక్షుడు సేవలాల్ మహారాజ్ మండల సంయుక్త కార్యదర్శి డప్పు బాలకిష్టయ్య కామారం మాజీ సర్పంచ్,,,,,, కోట్ల గోపాల్ సార యాదయ్య యూత్ ప్రెసిడెంటు తంగడపల్లి నరేష్ కావలి ఆంజనేయులు కావలి రమేష్ కావాలి గోపాల్ ఇట్టి కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు