రైతు మరణించిన కుటుంబానికి 15 వేల రూపాయలు చైర్మన్ అందజేశారు

Published: Friday March 11, 2022
ఇబ్రహీంపట్నం మార్చి తేది 10 ప్రజాపాలన ప్రతినిధి : ఉప్పర్ గూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఇబ్రహీంపట్నం మండలం సేరి గుడా గ్రామానికి చెందిన మరణించిన  రైతు బోస్ పెళ్లి దశరథ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ టేకుల సుదర్శన్ రెడ్డి చేతులమీదుగా 15000రూ. అందజేశారు కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు ఏదుల పాండురంగారెడ్డి, వర్త్య సీతయ్య, బొమ్మకంటి అశోక్, సుబ్బు రి జంగయ్య, పో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.