మార్కెట్ కమిటీ సమావేశం
Published: Thursday September 22, 2022
అధ్యక్షత వహించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు. మధిర సెప్టెంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానికమధిర మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు అధ్యక్షతన మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ యాడ్ చైర్మన్ మాట్లాడుతూ.ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చి జరిగినట్లు అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జంగా రవికాంత్, డైరెక్టర్లు గుర్రాల పెద్ద సైదిరెడ్డి,గొండెల ముత్తయ్య, షేక్ బాబు, పొట్టి పింజర చిట్టిబాబు, ఆవుల ముత్తయ్య, పోతురాజు వెంకటేశ్వర్లు, కొనకంచి నాగరాజు, అనుములు సాంబశివరావు, అధికారులు ప్రథమ శ్రేణి అధికారి చౌడారెడ్డి, తృతీయ శ్రేణి అధికారి లక్ష్మి, అసిస్టెంట్ సూపర్వైజర్ జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.
Share this on your social network: