తమ్మినేని క్రిష్ణయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన కర్నాటి బానుప్రసాద్..

Published: Thursday August 25, 2022
పాలేరు ఆగస్ట్ 24 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా రూరల్ మండలం తెల్దారుపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ జిల్లా నాయకుడు తమ్మినేని క్రిష్ణయ్య చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన ఖమ్మం జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యుడు కర్నాటి బానుప్రసాద్. తమ్మినేని క్రిష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండించిన కర్నాటి బానుప్రసాద్. తో ఈకార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యుడు కనకబండి శీతరాములు, నేలకొండపల్లి మండల సిపిఐ సహాయ కార్యదర్శులు మారిశెట్టి వెంకటేశ్వరరావు,పాల్తియ శ్రీను, మండల సిపిఐ కార్యవర్గ సభ్యుడు బాగం నరసింహారావు, టిఆర్ఎస్ నాయకుడు గండికోట సుబ్రహ్మణ్యం,తిరుమలాపురం గ్రామ సిపిఐ కార్యదర్శి భూక్యా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.
 
 
 
Attachments area