రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించిన రౌతు శ్రీయ ను అభినందించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ ద

Published: Monday December 20, 2021

జగిత్యాల, డిసెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల అర్బన్ మండలం గోపాల్ రావు పేట్ గ్రామం, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ చెందిన విద్యార్థిని రౌతు శ్రీయ ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలలో 467/470 మార్కులతో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకును సాధించిన  విద్యార్థిని రౌతు శ్రీయ ను జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ అభినందించినారు.