రెడ్డి సంఘం నేత ఇనుకొండ నర్సింహ్మరెడ్డికి ఎంపీఆర్ నివాళి

Published: Tuesday June 15, 2021
మేడిపల్లి, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ప్రముఖ రచయిత, రెడ్డి సంఘం నేత ఇనుకొండ నర్సింహ్మరెడ్డి అకాల మృతి పట్ల మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ నేత  పరమేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, ఉపేందర్ రెడ్డి, సందీప్, భాస్కర్ సంతాపం తెలిపారు. సోమవారం రామంతాపూర్లో నర్సింహ్మరెడ్డి పార్దీవదేహానికి ఎంపీఆర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.