జి జి ఎస్ డెవలపర్స్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ

Published: Monday February 07, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 6 ప్రజా పాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ రహదారి ప్రక్కన ఉన్న జనహర్ష యందు గంగనమోని సతీష్ ముదిరాజ్ జి జి ఎస్ డెవలపర్స్ ఆఫీసు ను ప్రారంభించిన భువనగిరి మాజి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ నిరుద్యోగ సమస్యను లో భాగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉపాధి కలిగించడంలో వ్యాపారం తోపాటు డెవలప్ కావాలని బిజినెస్ లో వచ్చిన దాన్ని కొంత మేరకు కొన్ని అనాధలకు సహాయం చేయాలని తోటి వారికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన సూచించారు, ఈ యెక్క కార్యక్రమం లో పాల్గొన్న నాయకులు రైతు సమితి జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మరెడ్డి, రాయపోల్ సర్పంచ్ బలవంతరెడ్డి, ఎంపీటీసీ ఆచన శ్రీశైలం, బర్ల జగదీశ్వర్ యాదవ్, డబికర్ శ్రీను, మాజీ సర్పంచ్ పాశం అశోక్ గౌడ్, ఉపసర్పంచ్ అచ్చన బాలరాజు, కంటేకర్ ఈశ్వర్, డి.విష్ణు ఎండి మునోవార్, నాగరాజు, వెంకటాచారి, ఎన్ నాగరాజు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.