జీవో 317 రద్దు చేయాలని తహాసిల్దార్ కు వినతి

Published: Wednesday December 29, 2021
జన్నారం రూరల్, డిసెంబర్ 28, ప్రజాపాలన : జోనల్ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 317ను వేంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం తుడుందెబ్బ అదార్యంలో తహసీల్దార్ పుష్పలతకు వినతిపత్రం అందజేసినట్టు అదివాసి హక్కుల పోరాట సమితి డివిజన్ అధ్యక్షులు రాజ్ కుమార్ తెలిపారు, ఈ కార్యక్రమంలో ఆదివాసి  హక్కుల పోరాట సమితి నాయకులు లక్ష్మణ్, భీమ్, మారు, లింగు జలపతి రావు శ్రీను ముత్తు ఆనంద్ రావు బాద్షా తదితరులు పాల్గొన్నారు.