పాదయాత్రకు వసతి ఏర్పాట్ల గురించి చర్చించుట
Published: Tuesday September 07, 2021
బాలాపూర్: సెప్టెంబర్6, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికి వంద కిలోమీటర్లు పూర్తయిన సందర్భంలో సెప్టెంబర్ ఆరో తారీకునుంచి 13 తారీకు వరకు ప్రజా సంగ్రామ మహా పాదయాత్రకు వసతి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్న వసతి కమిటీ సభ్యులు కొత్త అశోక్ గౌడ్, మీర్ పేట్ కార్పొరేటర్ మోడల్ బాలకృష్ణ కిరణ్, గాజుల మధు, అబ్బోజు శ్రీనివాస్, సాయి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this on your social network: