శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఘన నివాళులర్పించారు

Published: Friday June 24, 2022

ఇబ్రహీంపట్నం జూన్ తేది 23 ప్రజాపాలన ప్రతినిధి.

భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండలం  అంబేద్కర్ చౌరస్తా యందు
బిజెపి మండల మున్సిపల్ అధ్యక్షులు బూడిద నర్సింహారెడ్డి దండ శ్రీశైలం ఆధ్వర్యంలో  శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమం జరిగింది
ఏక్ దేశ్ మే ధో నిషాన్ దో ప్రధాన్ ధో విధాన్ నహీ చలేగా  నాయకుడు ఉండకూడదని మరియు కాశ్మీర్ గురించి పోరాటం చేసిన వ్యక్తి దేశ శ్రేయస్సు కోసం కష్టపడిన నాయకుడు దేశ ప్రజల గురించి ప్రాణాలు అర్పించిన నాయకుడికి నివాళ్ళిలు అర్పించడo జరిగింది.
మరియు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ  సబ్ కా వికాస్ సబ్ కా వికాస్ అనే విధంగా దేశ ప్రజలకు న్యాయం చేయాలని చివరి వరకు అంత్యోదయ వరకు ఈ వ్యక్తికి ఫలాలు అందాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది ఈరోజు రాష్ట్రపతిని విద్యార్థిని అభ్యర్థిని గిరిజన మహిళకు కేటాయించడం జరిగింది గతంలో ఒక ముస్లింకు అదేవిధంగా దళిత నాయకునికి ఈ వర్గాన్ని కూడా కేటాయించడం జరిగింది ప్రజలు అభివృద్ధి చెందాలని దేశ ప్రధాని చించడం జరుగుతూ దేశాన్ని ముందుకు తీసుకుపోయిన టువంటి నాయకునికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో   నరేంద్రమోదీ గార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ముత్యాల భాస్కర్  అసెంబ్లీ కన్వీనర్ నాయన సత్యనారాయణగారు శేఖర్ రెడ్డి  శ్రీనివాస్ రెడ్డి నల్ల మల్లారెడ్డి బాలకిషన్ మోర్చా అధ్యక్షులు శేఖర్ రెడ్డి, బాలశివుడు,మహేందర్, తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area