పలు కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే నియోజకవర్గం ఎమ్మెల్యే రేగా కాంత
Published: Friday September 23, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ..
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్ గారి తమ్ముడు శేషుబాబు (53) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం గుండెపోటుతో మరణించడంతో వారి దశదినకర్మలకు హాజరై మృతుడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పిడపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ రేగా కాంతారావు గారు.అలాగే జానంపేట మండలానికి చెందిన దుగ్గిరాల వెంకన్న కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగినది.
Share this on your social network: