ఫాస్టర్ శ్యామ్ కుమార్ కు ఆర్థికసాయం
Published: Thursday August 19, 2021
ఎర్రుపాలెం, ఆగష్టు 18, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం మీనా వోలు గ్రామం వాసి ఫాస్టర్ శ్యామ్ కుమార్ కి ఇటీవల అనారోగ్యంతో ఉండటం చేత. వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు ఖమ్మం పార్లమెంటరీ కో కన్వీనర్ దొంతమాల కిషోర్ కుమార్, మందులు మరియు గూడూరు రమణారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మందులు ఎర్రుపాలెం మండల నాయకులు వేమిరెడ్డి మల్లారెడ్డి గారు, క్యాష్ అందజేసి బాధితులను ఆదుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్కే ఇస్మాయిల్, ఎస్కె సుభాని, ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: