వివాహ వేడుకకు హాజరైన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా. కోటా రాంబాబు...

Published: Monday December 20, 2021
ఎర్రుపాలెం డిసెంబర్ 19 ప్రజాపాలన ప్రతినిధి: మండలం లోని భీమవరం గ్రామంలో వేల్పుల మోహనరావు గారి కుమార్తె  సరోజిని, గోపి ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు డా.కోట రాంబాబు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.