కరోనా వ్యాధిగ్రస్తులకు ఆహారం పంపిణీ

Published: Tuesday June 01, 2021

మధిర, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ షర్మిల మ్మ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మరియు భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి గారు మరియు జిల్లా నాయకులు ఎస్ నాగేశ్వరరావు గారి పర్యవేక్షణలో నియోజకవర్గ నాయకులు దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి యూత్ నాయకులు కొప్పుల భరత్ ఆధ్వర్యంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ మరియు గ్రామ వాలంటీర్ల సహకారంతో కరోనా వ్యాధిగ్రస్తులకు పేదలకు బిచ్చగాళ్లకు వేడి వేడి ఆహార పదార్థాలు మడిపల్లి మరియు మధిర లో పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ రాష్ట్ర నాయకులు శీలం వెంకట రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా నాయకు లు యస్ నాగేశ్వరావు గారు మధిర నియోజకవర్గ నాయకులు దేవంభట్ల శ్రీనివాస శాస్త్రి వర్రె మరియా దాస్ యూత్ నాయకులు కొప్పుల భరత్ రెడ్డి మహిళా నాయకురాలు కొప్పుల విజయ మధిర మండల నాయకులు చింతల నాగ వేణు చింతల వెంకటేశ్వర్లు కే బాలకృష్ణ రెడ్డి ఇ విజయ్ మడిపల్లి గ్రామ వాలంటీర్లు బజ్జీల శీను సిరి వేరు గోపి పి నీలం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు