దండుమైలారం గ్రామ శాఖ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ముఖ్య అతిథులుగా హాజ
Published: Monday August 01, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారం ప్రతి గ్రామానికి ఉంటుందంటూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సంక్షేమ పథకాలతోటి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే విధంగా దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ గా చూడాలన్నది ఆయన లక్ష్యం అని కార్యకర్తలకు సూచించారు. పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రతి ఒక్కరు కంకణ బద్ధులై పార్టీని ప్రతిష్ట చేయడం కోసం కృషి చేయాలి అని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బుగ్గరాములు, రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి , మండల ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి , కోపరేట్ బ్యాంకు చైర్మన్ బిట్ల వెంకటరెడ్డి , టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఐలేష్,పార్టీ సీనియర్ నాయకులు కోట్ల రణధీర్ రెడ్డి,జగయ్య,మంగ వెంకటేష్ ,గుండ్ల కృష్ణ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఉక్కుల బాషా, సహదేవ్, నర్సింహ, సంతోష్, విక్రమ్, శివారెడ్డి, అంజి, నవీన్, బీర్ల ఐలయ్య,శ్రీశైలం, లింగయ్య
మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: