ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి *రంగారెడ్డి జిల్లా కార్యదర్శి సమక్షంలో బూత్ క

Published: Wednesday January 11, 2023

టిపిసిసి ఉపాధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ  మల్ రెడ్డి రంగారెడ్డి  మంచాల మండలం లోని అన్ని గ్రామాలలో నూతన బూత్ కమిటీలను వేయాలని సూచించారు.అందులో భాగంగా ఈ రోజు చిత్తపూర్, తిప్పాయిగూడ గ్రామాలలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి నూతన గ్రామ కమిటీలను, బూత్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మునికుంట్ల సంతోష్ కుమార్ గౌడ్, ఎంపీటీసీ పోరం  అధ్యక్షులు ఎడమ నరేందర్ రెడ్డి, ప్రేమకర్ రెడ్డి, రాజు, సురేష్, సత్తయ్య, జగయ్య జయ నందం, జైపాల్ రెడ్డి, బూత్ కమిటీ సభ్యులు, చిత్తాపురం గ్రామ అధ్యక్షులు జలముని పాండు, తిప్పాయిగూడ గ్రామ అధ్యక్షుడు కొమరయ్య, ఎన్నుకోవడం జరిగింది,