విద్యుత్ సౌకర్యం కల్పించండి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Published: Friday April 16, 2021
బెల్లంపల్లి, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా కాంటా ఏరియా లో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ స్థలాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ విద్యుత్ శాఖ అధికారులకు సూచనలు చేస్తూ వెంటనే కూరగాయల మార్కెట్ ప్రాంగణానికి క్రమపద్ధతిలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని వారికి సూచించారు. వీరి వెంట కాంట్రాక్టర్ నరసింగం, విద్యుత్ అధికారులు డిఇ, ఏఇలు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: