ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆరేకపూడి గాంధి, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

Published: Tuesday February 15, 2022
శేరిలింగంపల్లి- ప్రజాపాలన /న్యూస్ :శేరిలింగంపల్లి నియోజకవర్గంలో డివిజన్ 106 పరిధిలో దుబే కాలనీ లోని 62 లక్షల అంచనా వ్యయంతో చేపట్టెబోయే అండర్ గ్రౌండ్ (యు జి బి) నిర్మాణ పనులకు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ ఎం డబ్ల్యు ఎస్ అండ్ ఎస్ బి అధికారులు, డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్, వార్డు మెంబర్ ‌శ్రీ కళ, నితీష్, మున్ని నాయక్, పోషయ్య, అస్మధ్, బస్తి కమిటీ అధ్యక్షులు, బస్తి కమిటీ సభ్యులు మరియు స్థానిక కార్య కర్తలు, పాల్గొన్నారు.