నేడేమధిరలో పొంగులేటి పర్యటన
మధిర ఫిబ్రవరి 22 ప్రజాపాలన ప్రతినిధి : మధుర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రు పర్యటన వివరాలుుుు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు తెలిపారుఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం 11 గంటల నుంచి మధిర మండలంలో పర్యటించనున్నారు. రెడ్డి గార్డెన్స్, మధిరలో జరగనున్న శీలం వీర వెంకటరెడ్డి- సంధ్య కుమారుని వివాహ వేడుకలో పాల్గొంటారు. మంకెన నాగేశ్వరరావురి తల్లి చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధిరలో అడ్వకేట్ సుబ్రమణ్యంగా కుటుంబాన్ని పరామర్శిస్తారు. మధిరలో ఎల్ వీరెడ్డిగారి నాన్న చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. వంగవీడు ఎంపీటీసీ జనార్దన్ రెడ్డిగారి పిన్ని అయిలూరి సీతమ్మ గారి దశదినకర్మ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు
Share this on your social network: