ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 6ప్రజాపాలన ప్రతినిధి *పి ఆర్ టి యు టి ఎస్ బరపలిచిన అభ్యర్థిని భార
Published: Wednesday December 07, 2022
కేజీబీవీ ఇబ్రహీంపట్నం పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కకటిగా సాదిస్తాము అని తెలిపి
పి ఆర్ టి యు టి ఎస్ బలపరిచిన అధికార ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి కి మొదటి ప్రాధాన్యత వొట్ వేసి గెలిపించాలని
పి ఆర్ టి వయు టీ ఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు కన్నయ్య గోవర్ధన్ యాదవ్ కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
కేజీబీవీ పాటశాలలో సమస్యలు ప్రభుత్వాన్ని వొప్పించి. ఒక్కటిగా 1 కేజీబీవీ లకు పే స్కేల్ కల్పించడం 2 సీనియారిటీ ప్రకారం వేతనంలో వ్యత్యాసం ఉండాలి 3 కేజీబీవీ లలో వార్దన్స్ ను నియమించాలి4 కేజీబీవీ మహిళలకు 27 CL వర్తింప చేయాలి 5 డెత్ గ్రావిటీ కల్పించాలి 6 హెల్త్ కార్డ్ వర్తింప చేయాలి 7 రెండవ శనివారాలు మరియు Optional Holiday వర్తింప చేయాలి 8 ANM తో పాటు అత్యవసర వాహనాన్ని ఏర్పాటు పైన తెలిపిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాము జిల్లా అధ్యక్షులు కన్నయ్య గోవర్ధన్ యాదవ్ అని చెప్పినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అద్యక్షలు వర్కల్ పర్మేష్, ప్రధాన కార్యదర్శి రాజు ,బాలాపూర్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి ,సరిత, హేమలత సైదమ్మ ,నర్సింహ. సుప్రియ ,గిరిజ పాల్గొన్నారు
పి ఆర్ టి వయు టీ ఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు కన్నయ్య గోవర్ధన్ యాదవ్ కేజీబీవీ పాఠశాలల ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
కేజీబీవీ పాటశాలలో సమస్యలు ప్రభుత్వాన్ని వొప్పించి. ఒక్కటిగా 1 కేజీబీవీ లకు పే స్కేల్ కల్పించడం 2 సీనియారిటీ ప్రకారం వేతనంలో వ్యత్యాసం ఉండాలి 3 కేజీబీవీ లలో వార్దన్స్ ను నియమించాలి4 కేజీబీవీ మహిళలకు 27 CL వర్తింప చేయాలి 5 డెత్ గ్రావిటీ కల్పించాలి 6 హెల్త్ కార్డ్ వర్తింప చేయాలి 7 రెండవ శనివారాలు మరియు Optional Holiday వర్తింప చేయాలి 8 ANM తో పాటు అత్యవసర వాహనాన్ని ఏర్పాటు పైన తెలిపిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాము జిల్లా అధ్యక్షులు కన్నయ్య గోవర్ధన్ యాదవ్ అని చెప్పినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల అద్యక్షలు వర్కల్ పర్మేష్, ప్రధాన కార్యదర్శి రాజు ,బాలాపూర్ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ రెడ్డి ,సరిత, హేమలత సైదమ్మ ,నర్సింహ. సుప్రియ ,గిరిజ పాల్గొన్నారు
Share this on your social network: