కన్నుల పండువగా మత్స్య గిరేంద్రుని కళ్యాణం శంకరపట్నం ఫిబ్రవరి 01 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Thursday February 02, 2023
శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు మథ్యగిరీంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ మల్హల్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కరీంనగర్ జెడ్పీ చైర్ పర్సన్ కనమల్ల విజయ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై స్వామి వారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మార్వో గూడూరి శ్రీనివాస్,ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, జడ్పిటిసి లింగంపల్లి శ్రీనివాస్, ఆలయ డైరెక్టర్లు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: