డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్
Published: Tuesday January 12, 2021
¶మధిరఈరోజుమధిర మండలం వంగవీడు గ్రామం లో డంపింగ్ యార్డ్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు గారు.
ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఎంపీపీ మెందేం లలిత, మండల పార్టీ అధ్యక్షులు రావు శ్రీనివాస రావు,ఆత్మ కమిటీ చైర్మన్ గంగిశెట్టి కోటేశ్వరరావు, సర్పంచ్ పద్మావతి, ఎంపీటీసీ కోటమ్మ, ఏం డి వో విజయ భాస్కర్ రెడ్డి, భరత్ వెంకట్ రెడ్డి, చావా వేణు కోన నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: