అనపూర్ణమ్మకు ఘనంగా నివాళులు అర్పించిన. మద్ది

Published: Saturday November 05, 2022
అనపూర్ణమ్మకు ఘనంగా నివాళులు అర్పించిన. మద్ది
 
 
పాలేరు నవంబర్ 4 ప్రజాపాలన ప్రతినిధి నెలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతి సర్పంచ్ రాయపూడి నవీన్ గారి, మాతృమూర్తి అనపూర్ణమ్మ(57) గారు అనారోగ్యంతో మరణించడం తో వారి పార్దివ దేహానికి పూల మాలలు వేసి, ఘానా నివాళులు అర్పించి,  వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి,
ప్రముఖ న్యాయవాది డా.
మద్ధి శ్రీనివాస్ రెడ్డి, ఈ కార్యక్రమం లో మైనారిటీ సెల్ జిల్లా నాయకులు షేకు హుస్సేన్, న్యాయవాది దేవరశెట్టి రాము, గుడిబోయిన వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.