శ్రీ దివ్య షిరిడి సాయిబాబా మందిరమునందు సాయి ప్రసాదం అన్నదానం వితరణ

Published: Friday April 29, 2022
మధిర ఏప్రిల్ 28 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు సాయి సన్నిధిలో దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ తెలిపింది, మీ గురువారం పాల్గుణ మాసం శ్రీ దివ్య షిర్డీ సాయిబాబా దేవాలయం మందిరము నందు సాయి ప్రసాదం దాతలుకీ. శే లు"పబ్బతి వెంకట మోహన్ రావు కీ,శే లు" పబ్బతి శ్రీనివాసరావు కీ"శే లు పబ్బతి రాజ్యలక్ష్మి చారుగుండ్ల ప్రసాదరావు, ధర్మపత్ని కమలపాలడుగు సజ్జ వెంకట సతీష్ సాయి అక్షయ సాయి ఐశ్వర్య జ్ఞాపకార్ధం వారి కుటుంబం చే అన్న ప్రసాదం వితరణ చేసినారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఈ గురువారం సాయిబాబా సన్నిధిలో పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆ సాయినాధుని దీవెనలు అందరికీ ఉండాలని అందులో మా కుటుంబానికి సాయి కృప ఉండాలని కోరుకుంటున్నాం ఇదే రోజు ఆలయ కమిటీ సాయంత్రం పల్లకి సేవ భక్తులచే భజనా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దివ్య షిరిడి సాయిబాబా భక్తులు, రంగా హనుమంతరావు, నంబూరు శ్రీహరి, దాతలు చారుగుండ్ల ప్రసాదు కమల నిత్య సేవకులు పబ్బతి నాగేశ్వరరావు, మైలవరపు రాము భక్తులుచే అన్నదాన వితరణ చేసినారు మరియు కమిటీ సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు