ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనం పంపిణీ

Published: Wednesday May 19, 2021

మంచిర్యాల, మే 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో టి ఆర్ ఎస్ .బి. సి. సెల్ అధ్యక్షుడు గొంగల శంకర్, మిత్రబృందం మధ్యాహ్నం భోజనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కేట్ కమిటీ చేర్మెన్ పల్లె భూమేష్, టి ఆర్ ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు, మినాజోద్దీన్, టి ఆర్ ఎస్ యై యువనాయకులు బింగి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.