ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్న భోజనం పంపిణీ
Published: Wednesday May 19, 2021
మంచిర్యాల, మే 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో టి ఆర్ ఎస్ .బి. సి. సెల్ అధ్యక్షుడు గొంగల శంకర్, మిత్రబృందం మధ్యాహ్నం భోజనం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మార్కేట్ కమిటీ చేర్మెన్ పల్లె భూమేష్, టి ఆర్ ఎస్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, నాయకులు, మినాజోద్దీన్, టి ఆర్ ఎస్ యై యువనాయకులు బింగి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: