నేడు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

Published: Tuesday August 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్ట్ ప్రజాపాలన : జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి అధ్యక్షతన 24 ఆగస్ట్ 2021న మంగళవారం ఉదయం 11.00 లకు డిపిఆర్సీ భవనం, మద్గుల్ చిట్టంపల్లిలో నిర్వహించబడును.