లక్షెట్టిపేట్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జన్నారం ఎస్ఐ పి సతీష్
Published: Monday October 17, 2022
జన్నారం, అక్టోబర్ 16, ప్రజాపాలన: అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ నేల 20న లక్సేట్టిపేట్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించు మెగా రక్తదాన శిభిరం నిర్వహించబడునాని జన్నారం ఎస్ఐ పి సతీష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దానములలో కెల్లా గోప్పదానం రక్తదానం గొప్పదని అయన పేర్కొన్నారు. జన్నారం మండల ప్రజలు, యూత్ కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, యువకులు అందరూ అధిక సంఖ్యలో లక్ష్సేటిపేట్ యందు రక్త ధావ శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని అయన కోరారు.
Share this on your social network: