థర్డ్ వేవ్ అరికట్టడానికి ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి : కార్పోరేటర్ మంజుల రఘునా
Published: Tuesday January 25, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 24): చందానగర్ డివిజన్ పరిధిలోని నాగార్జున గ్రామర్ హై స్కూల్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చందానగర్ డివిజన్ కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డీ పాల్గొన్ని వాక్సినేషన్ పక్రియను పరిశీలించారు. మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని. బౌతిక దురం మస్కలు తప్పనిసరిగా వాడలని సుచించారు.ప్రజలు కరోనా లక్షణాలు కనపడితే వేంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యుల సుచనలు పాటించాలని తేలిపారు.. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కే లక్ష్మణ కరెస్పాండంట్ కే శ్రీనివాసు, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: