75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాస్వతంత్ర సమరయోధులు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
Published: Thursday August 04, 2022
మధిర ఆగస్టు 3 ప్రజాపాలన ప్రతినిధి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయితం వెంకటేశ్వరరావు93 ని సన్మానించిన జవ్వాజి ఆనందరావు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న అయితం వెంకటేశ్వరరావుమాజీ ముఖ్యమంత్రివర్యులు జలగం వెంగళరావు,మాజీ మంత్రివర్యులు శీలం సిద్ధారెడ్డి తో కలిసి పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఖమ్మం: క్విట్ ఇండియా ఉద్యమం జరిగి నేటికీ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమం పాల్గొన్న ప్రముఖ స్వతంత్ర సమరయోధులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయితం వెంకటేశ్వరరావు ని ఖమ్మంలోని వారి స్వగృహం నందు కలిసి సన్మానించిన కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు మరియు కర్లపూడి అప్పారావు, దోర్నాల వెంకట రవి రావుట్ల పుల్లాచారి ఆవుల గురుబ్రహ్మం జిల్లేపళ్లి ప్రసాద్ యూసుఫ్ పాష*
Share this on your social network: