చెరుకూరి నరసింహారావు సతీమణికి నివాళి

Published: Friday March 05, 2021

మధిర, మార్చి 4, ప్రజాపాలన ప్రతినిధి: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు చెరుకూరి నరసింహారావు గారి సతీమణి, Trs నాయకులు చెరుకూరి నాగార్జున  తల్లి సుశీలమ్మ గారు ఇటీవల కాలం లో స్వర్గస్థులైనారు వారికి పూలు సమర్పించి అంజలి ఘటిస్తూ నివాళులు అర్పించిన చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు తెనుగోళ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రజా పాలన మరియు స్నేహ టీవీ రిపోర్టర్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు అనంతరం చెరుకూరి నాగార్జున గారిని పరామర్శించిన్నారు