కలెక్టర్ కార్యాలయంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో జరిగాయి

Published: Monday September 19, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 18ప్రజాపాలన ప్రతినిధి

తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ఈ సందర్భంగా కళాకారులను మంత్రి ఘనంగా సన్మానించి జ్ఞాపికలు బహుకరించారు, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్,మంచాల జెడ్పీటీసీ *మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ,వివిధ మండలాల జడ్పిటిసిలు తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
Attachments area