అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్

Published: Friday June 18, 2021
జగిత్యాల, జూన్ 17 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల్ బోర్నపల్లి గ్రామంలో ఆర్ అండ్ బి నిధులు 68 లక్షలతో బ్రిడ్జి పక్కన టెంపుల్ సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ శంకుస్థాపన చేసిన అనంతరం 6 లక్షలతో సీతరామ ఆలయం వద్ద కళ్యాణ మంటప నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి సురేందర్ నాయక్ జడ్పీటీసీ జాధవ్ అశ్విని ఏఎంసి చైర్మన్ రాజిరెడ్డి మున్సిపల్ చైర్మన్ రాయికల్ మోర హన్మాండ్లు ఎంపీడీవో సంతోష్ మండల పార్టీ అధ్యక్షుడు కొల శ్రీనివాస్ మండల కో- ఆప్షన్ మూకీద్ సర్పంచ్ పాదం లతరాజు ఎంపీటీసీ పేద్రం కవిత శ్రీనివాస్ సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు శ్రీనివాస్ మండల ఎంపీటీసీల ఫోరమ్ సురేందర్ రెడ్డి ఉప సర్పంచ్ మల్లేష్ ఎంపీటీసీలు విజయలక్ష్మి జానా సాగారిక గంగాధర్ సర్పంచులు సాగరిక శ్రీనివాస్ నందు నాయక్ బిర్సా ఏ.ఎమ్సి డైరెక్టర్ స్వామి మోహన్ రెడ్డి ఆనంద్ రావు ప్రవీణ్ రావు శ్రీనివాస్ డీఈ ఆర్బి వెంకట రామయ్య ఏఈ మధు పీఆర్ ఏఈ ప్రసాద్ ఆర్ఐ తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.