మున్సిపాలిటి లోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ మధిర జూన్ 8 రూరల్ ప్రజా
Published: Thursday June 09, 2022
మున్సిపాలిటి లోని పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ మధిర జూన్ 8 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి బుధవారం నాడు
మధిర పట్టణములో అడిషనల్ కలెక్టర్ స్నేహాలత మున్సిపాలిటీ లో గల క్రీడా ప్రాంగణాలను, స్మృతీ వణంలోని నర్సరీను, ట్యాంక్ బండ్ ను, మడుపల్లి వద్ద గల డి ఆర్ ఎస్ ఎస్్ ఎస్ సమీకృత మార్కెట్ లను పరిశీలించినారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగావార్డు సమస్యలపై అవగాహన కలిగిస్తూ వార్డు పరిశీలించి వార్డులో ఉన్నన సమస్యలను త్వరగా పని చేయాలిి వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఎ ఈనరేష్ రెడ్డి
వారితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , కమిషనర్ రమాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
మధిర పట్టణములో అడిషనల్ కలెక్టర్ స్నేహాలత మున్సిపాలిటీ లో గల క్రీడా ప్రాంగణాలను, స్మృతీ వణంలోని నర్సరీను, ట్యాంక్ బండ్ ను, మడుపల్లి వద్ద గల డి ఆర్ ఎస్ ఎస్్ ఎస్ సమీకృత మార్కెట్ లను పరిశీలించినారు అనంతరం మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమం భాగంగావార్డు సమస్యలపై అవగాహన కలిగిస్తూ వార్డు పరిశీలించి వార్డులో ఉన్నన సమస్యలను త్వరగా పని చేయాలిి వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఎ ఈనరేష్ రెడ్డి
వారితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత , కమిషనర్ రమాదేవి, టౌన్ ప్లానింగ్ అధికారి రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
Share this on your social network: