బీజేపీ అభ్యర్థిని గెలిపించాల

Published: Friday February 19, 2021

మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: మధిర పట్టణ మరియు రురల్ మండల అధ్యక్షులు, పాపట్ల రమేష్, గుండా చంద్రశేఖర్ రెడ్డి ఆద్యర్యములో, బీజేపీ mlc అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేంద్రరెడ్డి గారి, విజయాన్ని కాంక్షిస్తూ మధిరలో ప్రభుత్య కార్యాలయాలలో ప్రచారము చేయటము జరిగింది, ఈకార్యక్రమములో బీజేపీ జిల్లా ఉపధ్యక్షుడు, వేణు గోపాల్ రెడ్డి గారు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలువేరు సాంబశివరావు గారు, బీజేపీ జిల్లా కార్యదర్శి, మార్సకట్ల స్వర్ణకార్ గారు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి. పెరుమాళ్లపల్లి విజయరాజు గారు, మరియు, బీజేవైఎం జిల్లా మాజీ ఉపాధ్యక్షులు, రామిశెట్టి నాగేశ్వరావు గారు, బీజేపీ, రాష్ట్ర మరియు జిల్లా  నాయకులు, పాల్గొనటం జరిగింది, ఈసందర్బముగా నాయకులు మాట్లాడుతు, అధికార తెరాస పార్టీకి ఈ ఎన్నికలో ఓట్లు అడిగే హకు కోల్పోయారు అనీ, నిరుద్యోగులకు. ఉద్యోగాలు కల్పించుటలో, ప్రవేట్ టీచర్స్ ను ఆదుకోవటంలో పూర్తిగా ఇఫలం చెందిన ఈ రాష్ట్ర ప్రభుత్యము, అలాగే ప్రభుత్య ఉద్యోగులకు, PRC విషయములో తప్పుదారి పట్టిస్తూ వాళ్ళను అభద్రతా భావానికి గురిచేస్తున్న, ఈ రాష్ట్ర ప్రభుత్వనికి, mlc ఎన్నికలో, విద్యార్థులు, నిరుద్యగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు, అందరు కలసి ఈ ప్రభుత్వనికి బుద్ది వచ్చేలాగా, బీజేపీ అభ్యర్థి, గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి గార్కి మీ మొదటి ప్రాధాన్యత ఓటు, వేసి గెలిపించాలని కోరటం జరిగింది, srఈ కార్యక్రమములో, బీజేపీ పట్టణ మరియు రురల్ మండల అధ్యక్షులు, పాపట్ల రమేష్, గుండా చంద్ర శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, కుంచం కృష్ణారావు, Y,రామా యోగేశ్వరావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి, k నాగభూషణం,k నరసింహారావు,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు B నాగభూషణరావు,  పట్టణ  ప్రధాన కార్యదర్శులు, B రామకృష్ణ, P నాగేంద్రబాబు,ఉపాధ్యక్షుడు M సాయిరామ్, ఖాజామియా, సుమంత్, సాయి, K ప్రకాశరావు, శ్యామ్, తదితరులు పాల్గున్నారు.