ఎస్ కంప్యూటర్స్ అండ్ సిసి కెమెరాస్ సేల్స్ ప్రారంభోత్సవం మధిర రూరల్

Published: Tuesday August 23, 2022
ఆగస్టు 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆర్వి కాంప్లెక్స్ నందు నూతనంగా ఎస్ కంప్యూటర్స్ అండ్ సీసీ కెమెరాస్ సేల్స్ అండ్ సర్వీస్ షాపును ప్రారంభించిన హై కేర్ డాక్టర్స్ డాక్టర్ జంగా నవీన్ రెడ్డి  డాక్టర్ సిటి మురళీకృష్ణ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినియోగదారులకు దగ్గర్లో ఈ షాపులో ఉండటం ప్రజలకు మంచి సర్వీస్ చేయుట వల్ల అంచలంచెలుగా ఎదగాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ కంప్యూటర్స్ అండ్ సీసీ కెమెరా ప్రొప్రైటర్ పి యశ్వంత్ రెడ్డి, జొన్నల అఖిలేష్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు వారి స్నేహితులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.
 
 
 
Attachments area