దశ దిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ తాత మధు బూర్గంపాడు (ప్రజా పాలన.)
ఇటీవల మరణించిన ఇరవెండి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ మండల నాయకులు వల్లూరిపల్లి వంశీకృష్ణ మాతృ మూర్తి వల్లూరిపల్లి రజిని కుమారి దశ దిన కార్యక్రమానికి హాజరై వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఎమ్మెల్సీ తాత మధు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య , బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, పినపాక శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు ,సతీమణి శ్రీమతి : రేగా సుధారాణి *మణుగూరు మండల ఎంపీపీ కారం విజయ కుమారి , బిఆర్ఎస్ పార్టీ బూర్గంపాడు మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు ఎల్లంకి లలిత ,ఇరవైండి సర్పంచ్ కోర్సు లక్ష్మి కోయగూడెం సర్పంచ్తు తుపాకుల రామలక్ష్మి మోతె సర్పంచ్ పోతునూరి సూరమ్మ వార్డు నెంబర్స్, తదితర పార్టీ నాయకులు,పాల్గొన్నారు.
Share this on your social network: